Tuesday, July 21, 2026
Homeవార్తలుజాగృతి ఇన్చార్జిగా రత్నాకర్ చారి

జాగృతి ఇన్చార్జిగా రత్నాకర్ చారి

గన్నేరువరం మండల జాగృతి ఇన్చార్జిగా గాలిపెల్లి రత్నాకర్ చారి ఇటీవల జిల్లా సమావేశంలో ఎన్నికయ్యారు. సోమవారం గన్నేరువరం మండలానికి రత్నాకర్ చారి వచ్చిన సందర్భంగా ఆయనను బిసి నాయకులు సమ్మెట అనిల్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Related News

తాజా వార్తలు