కరీంనగర్:గంభీరావ్ పెట్ మండలంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అబ్దుల్ రహీంను అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా అర్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అరిగే రమేష్, కోశాధికారిగా సిరిపురం అంజయ్య, సంయుక్త కార్యదర్శిగా పల్లె శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

